ప్రారంభమైన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్..దూసుకెళ్తున్న ఆర్జేడీ.!

-

 

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభమైంది..ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ లో ఆర్జేడీ ముందంజలో ఉంది.. ఈసారి తేజస్వీ యాదవ్ నేతృత్వంలోని మహాకూటమి విజయం సాధిస్తుందన్న అంచనాతో ఉత్కంఠ నెలకొంది..బీహార్ లో మళ్లీ గెలవబోయేది బీజేపీ-జేడీయూ కూటమే అని కమలనాథులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు..బీహార్‌ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఎన్డీఏ లీడింగ్ లో దూసుకెళ్లింది. తాజాగా సమాచారం ప్రకారం ఎన్డీఏ 10 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆర్జేడీ 15 లీడ్ లోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news